దుబాయి: 65,000 దిర్హం లను స్వాహా చేసిన వేలెట్ పార్కింగ్ సిబ్బంది
- November 18, 2015
దుబాయి వేలెట్ పార్కింగ్ సిబ్బంది ఒకే కార్డును అనేకసార్లు ఉపయోగించి 65,000 దిర్హం లను కాజేశారు. దుబాయి పొలిసు శాఖ వారి జనరల్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్రిమినాలజీ హెడ్ అహ్మద్ మాతర్ అల్ ముహైరీ , సులభంగా చేరిపివేయగల ఒక ప్రత్యేక తరహా పెన్ ను ఉపయోగించి కారు నెంబర్లను రాసి, మరల చెరిపివేసి కొత్త నెంబర్లను రాస్తూ వేలేట్ పార్కింగ్ కంపెనీ నుండి 65,000 దిర్హం లను కాజేసినట్టు తెలియజేసారు. కాజేసిన సొమ్మును పంచుకోవడంలో గొడవపడి, వారిలో ఒకరు కంపెనీ యజమానికి ఫిర్యాదు చేయడంతో డొంకంతా కదిలి, పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసారు. ప్రధాన నిందితుడు, నేరం చేసినట్టు నిరాకరించినప్పటికీ, ఒకే కార్డుపై అనేక సార్లు చేతిరాతతో నెంబర్లు రాసినట్టు ఫోర్జరీ సెక్షన్ వారు ధ్రువీకరించారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









