మస్కట్ కొత్త ఎయిర్పోర్ట్ నుంచి తొలి విమానం టేకాఫ్
- December 23, 2017
మస్కట్: ఒమన్ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సంబందించి కీలకమైన ముందడుగు వేసింది. తొలి ట్రయల్ ప్యాసింజర్ విమానాన్ని ఉదయం 11.15 నిమిషాలకు కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ చేయడం జరిగింది. ఒమన్ ఎయిర్ విమానం డబ్ల్యు వై 2001, ఎయిర్పోర్ట్ రన్ వే నుంచి పైకెగిరింది. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉందని ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ ఒకరు చెప్పారు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేమంటూ క్రూ మెంబర్స్ వివరించారు. కొత్త ప్యాసింజర్ టెర్మినల్ని ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ సిఇఓ డాక్టర్ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ జాబి ప్రారంభించారు. తొలి విమానానికి హఫెజ్ అల్ ఖట్టారి పైలట్గా వ్యవహరించారు. సివిల్ ఏవియేషన్ సెక్టార్కి చెందిన పలువురు ప్రముఖులు, స్పెషలిస్ట్లు, మీడియా రిప్రెజెంటేటివ్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!