న్యూజిలాండ్ కార్ ప్రమాదంలో హైదరాబాదీ మృతి
- December 24, 2017
న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన సయీద్ ఫర్హాద్ మహమూద్ అనే 29 ఏళ్ళ యువకుడు దుర్మరణం చెందాడు. క్యాబ్ డ్రైవరుగా పని చేస్తున్న సయీద్ వాహనాన్ని మరో కారు అతి పక్కనుంచి ఢీ కొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలిసింది. ప్రమాదానికి కారణమైన కారులోని ఇద్దరు వ్యక్తులూ మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. వారు కారును వదిలి పరారయ్యారు. అయితే వీరిలో ఒకరిని పోలీసులు ఆ తర్వాత అరెస్టు చేశారు. ఫర్హాద్ మృతితో న్యూజిలాండ్ లో అతని భార్య, ఆరు నెలల వయసున్న కుమారుడు దిక్కులేనివారయ్యారు. ఫర్హాద్ మృత దేహాన్ని భారత్కు తీసుకువచ్చేందుకు సహకరించాలని అతని కుటుంబం కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ను కోరుతోంది.
తాజా వార్తలు
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!







