తెలుగు ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

- December 24, 2017 , by Maagulf
తెలుగు ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్‌

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ప్రజలకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ ద్వారా ఏసు క్రీస్తు మానవాలిలో ఆనందం నింపారన్నారు. ఏసు క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. క్రిస్మస్‌ పర్వదినాన్ని ప్రజలంతా సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com