రాహుల్గాంధీ యూఏఈ పర్యటన వాయిదా
- December 24, 2017
దుబాయ్: జనవరి 9న యూఏఈలో ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్గాంధీ పర్యటించాల్సి ఉండగా, ఆ పర్యటన వాయిదా పడింది. కొన్ని ప్రత్యేక కారణాలతో వాయిదాపడ్డ ఈ పర్యటన, తిరిగి ఎప్పుడు చేపట్టేదీ త్వరలో తేలనున్నట్లు ఇన్కాస్ యూఏఈ కమ్యూనిటీ జనరల్ సెక్రెటరీ పున్నక్కన్ మొహమ్మద్ అలి చెప్పారు. ఇన్కాస్ ప్రెసిడెంట్ మహాదేవన్, అలీ ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 9 పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఇంతలోనే రాహుల్ టూర్ వాయిదా పడినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సారధ్య బాధ్యతలు చేపట్టాక రాహుల్గాంధీ జీసీసీ దేశాల్లో తొలిసారిగా పర్యటించాల్సి ఉంది. రాహుల్ పర్యటనకు సంబంధించి ఎఐసిసికి సంబంధించి కొందరు ప్రముఖులు యూఏఈ వచ్చి ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







