అక్రమ చొరబాట్లు: 453 యత్నాల భగ్నం
- December 24, 2017
అధికారులు. మొత్తం 453 కేసులు ఈ మేరకు వెలుగు చూశాయి. బహ్రెయిన్లోకి మొత్తం 25,679,185 మంది వివిధ మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫేక్ పాస్పోర్టులు, ఫేక్ వీసాలు వంటివాటి ద్వారా దేశంలో అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించినవారిని ఎంట్రీ పాయింట్స్ వద్దనే నిలువరించడంలో అధికారులు సఫలమవుతున్నారని బ్రిగేడియర్ అబ్దుల్రహ్మాన్ సలెహ్ అల్ సినాన్ చెప్పారు. సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, తనిఖీలు నిర్వహిస్తున్నామనీ, ఈ కారణంగా అక్రమ చొరబాట్లను నిరోదించగలుగుతున్నామని ఆయన వివరించారు. ఆయా కేసుల్లో పట్టుబడ్డ చొరబాటుదార్లను సంబంధిత విచారణ సంస్థలకు అప్పగించి, న్యాయస్థానాల ముందుంచారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







