సౌదీలో వరదలు : 12 కు పెరిగిన మృతుల సంఖ్య
- November 18, 2015
పశ్చిమ సౌదీ అరేబియాలో సంభవించిన వరదల వల్ల కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 641 మందిని కొట్టుకుపోకుండా కాపాడామని, 894 మందికి వసతి కల్పించామని సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటలలో, వరదలో చిక్కుకున్న తమను కాపాడమని 3,823 సందేశాలను అందుకున్నామని, రక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేసామని కూడా వారు తెలిపారు. అల్ మదీనా లో అత్యధికంగా 22 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవగా, అల్ టారిఫ్, అల్ షిఫా, అల్ హయా, అల్ సఈల్ మరియు అల్ కబీర్ ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. వాయువ్య సౌదీ అరేబియా లోని కొన్ని ప్రాంతాలలో వరుసగా మూడవ రోజు కూడా విశ్వ విద్యాలయాలు మూసివేయబడ్డాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









