సౌదీలో వరదలు : 12 కు పెరిగిన మృతుల సంఖ్య
- November 18, 2015
పశ్చిమ సౌదీ అరేబియాలో సంభవించిన వరదల వల్ల కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 641 మందిని కొట్టుకుపోకుండా కాపాడామని, 894 మందికి వసతి కల్పించామని సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటలలో, వరదలో చిక్కుకున్న తమను కాపాడమని 3,823 సందేశాలను అందుకున్నామని, రక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేసామని కూడా వారు తెలిపారు. అల్ మదీనా లో అత్యధికంగా 22 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవగా, అల్ టారిఫ్, అల్ షిఫా, అల్ హయా, అల్ సఈల్ మరియు అల్ కబీర్ ప్రాంతాలలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. వాయువ్య సౌదీ అరేబియా లోని కొన్ని ప్రాంతాలలో వరుసగా మూడవ రోజు కూడా విశ్వ విద్యాలయాలు మూసివేయబడ్డాయి.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







