వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల

- December 25, 2017 , by Maagulf
వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల

వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబైంది. ఏకాదశి పర్వదినాన భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టిటిడి ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూలైన్లు నిర్మించింది. వసతి సౌకర్యాలపైనా అధికారులు దృష్టి సారించారు. వైకుంఠ ఏకదశి సందర్భంగా డిసెంబర్ 23 నుంచి జనవరి 2వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి. ఆర్జిత సేవలను నిలిపివేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com