వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల
- December 25, 2017
వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబైంది. ఏకాదశి పర్వదినాన భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టిటిడి ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూలైన్లు నిర్మించింది. వసతి సౌకర్యాలపైనా అధికారులు దృష్టి సారించారు. వైకుంఠ ఏకదశి సందర్భంగా డిసెంబర్ 23 నుంచి జనవరి 2వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి. ఆర్జిత సేవలను నిలిపివేసింది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!