వైకుంఠ ఏకాదశికి ముస్తాబైన తిరుమల
- December 25, 2017
వైకుంఠ ఏకాదశికి తిరుమల ముస్తాబైంది. ఏకాదశి పర్వదినాన భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా టిటిడి ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక క్యూలైన్లు నిర్మించింది. వసతి సౌకర్యాలపైనా అధికారులు దృష్టి సారించారు. వైకుంఠ ఏకదశి సందర్భంగా డిసెంబర్ 23 నుంచి జనవరి 2వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టిటిడి. ఆర్జిత సేవలను నిలిపివేసింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







