మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ పేరిట పోస్టల్ స్టాంప్

- December 26, 2017 , by Maagulf
మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ పేరిట పోస్టల్ స్టాంప్

భారత ప్రభుత్వ తపాలా శాఖ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు పద్మ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ పేరిట పోస్టల్ స్టాంపును, కవరును విడుదల చేయనుంది. మిమిక్రీ కళను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి. అంతే కాకుండా వేణు మాధవ్ వరంగల్‌‌కి చెందిన వ్యక్తి కావడంతో ప్రపంచ పటంలో వరంగల్‌కి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చారు. మిమిక్రీ ద్వారా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా హైదరాబాద్‌లో పోస్ట్ మాస్టర్ జనరల్ పోస్టల్ స్టాప్, మరియు కవర్‌ని కూడా విడుదల చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com