మిమిక్రీ ఆర్టిస్టు నేరెళ్ల వేణుమాధవ్ పేరిట పోస్టల్ స్టాంప్
- December 26, 2017
భారత ప్రభుత్వ తపాలా శాఖ ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు పద్మ శ్రీ నేరెళ్ల వేణుమాధవ్ పేరిట పోస్టల్ స్టాంపును, కవరును విడుదల చేయనుంది. మిమిక్రీ కళను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేసిన వ్యక్తి. అంతే కాకుండా వేణు మాధవ్ వరంగల్కి చెందిన వ్యక్తి కావడంతో ప్రపంచ పటంలో వరంగల్కి ప్రత్యేక గుర్తింపుని తీసుకువచ్చారు. మిమిక్రీ ద్వారా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా హైదరాబాద్లో పోస్ట్ మాస్టర్ జనరల్ పోస్టల్ స్టాప్, మరియు కవర్ని కూడా విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో