మంత్రి కేటీఆర్కు అరుదైన ఆహ్వానం
- December 27, 2017హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు అరుదైన ఆహ్వానం అందింది. జనవరి 17, 18 తేదీల్లో దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. హైదరాబాద్లో ఇటీవల జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించడంలో ఆయన చేసిన కృషికి గాను ప్రశంసల్ని సైతం అందుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్లో కొత్త ప్రైవసీ ఫీచర్..