ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ అసదుద్దీన్ ఒవైసీ నోటీసు
- December 28, 2017
న్యూఢిల్లీ : ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్ సభలో నోటీసు ఇచ్చారు. పర్సనల్ లా కు ఈ బిల్లు పూర్తిగా వ్యతిరేకంగా ఉందని ఆయన ఆ నోటీసులో పేర్కొన్నారు. లోక్ సభలో ప్రభుత్వం ఈ రోజు ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ సభ్యులందరూ ఈ రోజు తప్పని సరిగా సభకు హాజరు కావాలంటూ బీజేపీ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!