తెలంగాణ వాసులకు 'IPF' టీం ఆపన్న హస్తం
- December 30, 2017
దుబాయ్:దుబాయ్ లో చెలుముల చంద్రశేఖర్ సిరిసిల్లా బద్దం ఎల్లారెడ్డి నగర్ వాసి దుబాయ్ 2007 రావడం జరిగింది ఎక్కడ పని చేసిన డబ్బులు సరిగా రావడం అక్కడ చేస్తా వస్తాయి అని పది సంత్సరాల నుండి ఇండియా వెళ్లకుండా ఇక్కడే ఉన్నాడు.అనుకోకుండా మొన్న15.12.2017 పని చేస్తుండగా పై నుండి కింద పడి కాలు విరిగినది దానితో మంచానికి పరిమితము అయినాడు, ఇండియా నుండి IPF టీం కు వివరాలు తెలిపారు.
18.12.17 రాత్రి 11 గంటలకు టీం వెళ్ళి అతన్ని కలిసి ముందుగా ఔట్ పాస్పోర్ట్ కు తగిన ఏర్పాట్లు IPF టీం చేసారు.తరువాత ఇమ్మిగ్రేషన్ కు ఫైన్ లేకుండా ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంయేట్ లో క్లియర్ చేయించారు.మరియు కల్లి విల్లి గుడిసెల సంజీవ్ కూడా త్రి ఇయర్స్ ఫైన్ క్లియర్ చేయించారు.చెలుముల చంద్రశేఖర్,గుడిసెల సంజీవ్ శనివారం ఉదయం 10.30 ఫ్లైట్ ఇండిగో విమానం లో హైదరాబాద్ కు పంపడం జరిగింది.శ్రీనివాస్ జనగాం మాట్లాడుతూ ఏజెంట్ల మాయ మాటలు నమ్మవద్దని ఒక ప్రకటనలో తెలిపారు.గల్ఫ్ వచ్చే కార్మికులు ముందుగా ఆర్థరైజ్డ్ ఏజెంట్లను సంప్రదించవలసిందిగా విజ్ఞప్తి చేసారు.సహాయక చర్యలు చేపట్టిన IPF టీం సభ్యులు శ్రీనివాస్ జనగాం,గిరీష్ పంత్, కంబాల మహేందర్ రెడ్డి కు మాగల్ఫ్ తరపున ప్రత్యేక అభినందలు.

తాజా వార్తలు
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?









