కస్టమ్స్ ఈ-పేమెంట్ యాక్టివేటెడ్
- December 31, 2017
మనామా: కస్టమ్స్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, ఇ-పేమెంట్ యాక్టివేషన్ని ప్రకటించారు. క్రెడిమ్యాక్స్ సహకారంతో కస్టమ్స్ పోర్ట్స్ వద్ద ఈ ఈ-పేమెంట్ అందుబాటులో ఉంటుంది. 2017-2020 కస్టమ్స్ ఎఫైర్స్ స్ట్రేటజీలో భాగంగా ఈ ఈ-పేమెంట్ యాక్టివేషన్ చేసినట్లు ఆయన వెల్లడించారు. బహ్రెయిన్ దినార్, సౌదీ రియాల్స్లో ఈ-పేమెంట్ చెయ్యడానికి వీలుంది. అయితే 500 బహ్రెయినీ దినార్స్ వరకు ఈ-పేమెంట్ చేయొచ్చు. ఈ-పేమెంట్ ద్వారా చెల్లింపులతో వర్క్ ఎఫీషియన్సీ పెరుగుతుంది, అదే సమయంలో సమయం కూడా తగ్గుతుంది. ప్రస్తుతానికి ఏడు డివైజ్లను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!