దుబాయ్ లో అనుమతి లేకుండా డ్రోన్లను ఉపయోగిస్తే భారీ జరిమానా.!
- January 01, 2018
దుబాయ్: సాంకేతికను దుర్వినియోగం చేస్తూ ..ఏ నూతన ఆవిష్కరణ అయినా అక్రమ కార్యకలాపాలకు కొందరు వాడుకోవడం ఇటీవల మనం చూస్తూనే ఉన్నాం. వినోదానికో ..వీడియో ల చిత్రీకరణకు ఎంతగానే సహాయపడే డ్రోన్లను అనుమతి లేకుండా అక్రమంగా ఉపయోగిస్తే భారీ జరిమానా విధిస్తామని దుబాయ్ ఏవియేషన్ శాఖ హెచ్చరించింది. ఎటువంటి లైసెన్స్ లేకుండానే కొంతమంది డ్రోన్లను వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటువంటి వారిపై చర్యలు తీసుకొనేందుకు యువరాజు మహ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తామ్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం రిజిష్టర్ కాని డ్రోన్లను వాడితే 2000 దిర్హమ్స్ నుంచి 20,000 దిర్హమ్స్ వరకు జరిమానా విధించనున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక