కేసీఆర్ను కలిసిన పవన్ కళ్యాణ్
- January 01, 2018
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.... తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. తొలిసారిగా క్యాంప్ ఆఫీసుకు వెళ్లిన ఆయన.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. తాజా రాజకీయ పరిమాణాలపై వారిద్దరు చర్చించినట్టు తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్, కేసీఆర్ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యమేమీ లేదని జనసేన ప్రకటించింది. మర్యాద పూర్వకంగా కేసీఆర్ ను పవన్ ను కలిసారని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







