సంక్రాంతికి విడుదల కానున్న 'రంగుల రాట్నం'
- January 02, 20182017లో 'రారండోయ్ వేడుక చూద్దాం', 'హలో' వంటి సూపర్హిట్ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'రంగుల రాట్నం' చిత్రం ఈ సంక్రాంతి రిలీజ్కి రెడీ అవుతోంది. రాజ్ తరుణ్, చిత్రాశుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ టోటల్గా పూర్తయింది. ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 'ఉయ్యాలా జంపాలా' వంటి సూపర్హిట్ చిత్రాన్ని నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోస్ మళ్ళీ రాజ్ తరుణ్తో చేస్తున్న 'రంగుల రాట్నం' సంక్రాంతి రిలీజ్కి సిద్ధమవుతోంది.
రాజ్తరుణ్, చిత్రా శుక్లా, సితార, ప్రియదర్శి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ: ఎల్.కె.విజయ్, ఎడిటింగ్: శ్రీకర్ప్రసాద్, ఆర్ట్: పురుషోత్తం ఎం., నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్, దర్శకత్వం: శ్రీరంజని.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..