ముంబైను వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు..4 దుర్మరణం
- January 03, 2018
ముంబై:ముంబైను అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. అర్థరాత్రి ఓ భవనంలో మంటలు ఎగసి పడడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అంథేరీ ఈస్ట్లోని మమూన్ మంజిల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఒకటిన్నర సమయంలో మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







