ముంబైను వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు..4 దుర్మరణం
- January 03, 2018
ముంబై:ముంబైను అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. అర్థరాత్రి ఓ భవనంలో మంటలు ఎగసి పడడంతో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అంథేరీ ఈస్ట్లోని మమూన్ మంజిల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఒకటిన్నర సమయంలో మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మూడు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







