జెరూసలేం అమ్మకానికి లేదు: పాలస్తీనా
- January 04, 2018
జెరూసలేం: 'జెరూసలేం అమ్మకానికి లేదు.' అని పాలస్తీనా వ్యాఖ్యానించింది. తాము సాయం చేస్తున్నప్పటికీ తమ పట్ల గౌరవం కానీ కనీసం అభినందించడం కూడా లేదని ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పాలస్తీనా విమోచన సంస్థ నేత హనన్ అష్రావి బుధవారం స్పందిం చారు. శాంతి పట్ల వాటి ప్రయోజనాల పట్ల అమెరికాకు నిజంగా ఆసక్తి వుంటే ముందు వాటికి కట్టుబడాలని కోరారు. పాలస్తీనియన్లను ఎన్నటికీ బ్లాక్ మెయిల్ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ట్రంప్ ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలను పాలస్తీనా తీవ్రంగా ఖండించింది. కాగా, ట్రంప్ ప్రకటనను ఇజ్రాయిల్ అధికారులు స్వాగతించారు. తాము కూడా పాలస్తీనియన్లపై ఒత్తిడి పెంచు తామని తెలిపారు. అయితే ఈ చర్య వల్ల గాజాలో మానవతా సంక్షోభం నెలకొనే ప్రమాదముందని ప్రతిపక్ష నేత త్జిపి లివిని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







