అగ్ని ప్రమాదంలో స్కూలు బస్సు దహనం
- January 04, 2018
మస్కట్: ఓ స్కూల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. అల్ ముదైబి ప్రాంతంలోని అల్ మనారా స్కూల్కి చెందిన బస్సు అగ్ని ప్రమాదానికి గురైనట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అధికారికంగా వెల్లడించింది. బస్సు అగ్ని ప్రమాదానికి గురైన సంఘటన గురించి తెలియగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ఫైర్ ఫైటర్స్ టీమ్ చాకచక్యంగా ఆ మంటల్ని అదుపు చేసినట్లు పిఎసిడిఎ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అగ్ని ప్రమాదానికి గల కారణాల్ని అన్వేషిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!