డ్రగ్ స్మగ్లింగ్ యత్నం భగ్నం
- January 05, 2018
మనామా: బహ్రెయిన్కి చెందిన యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, మేజర్ డ్రగ్ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసింది. యూఏఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన సమాచారంతో డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో పలువురు నిందితుల్ని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేయడంతోపాటుగా, వారి నుంచి కిలో గ్రామ్ బరువు గల డ్రగ్స్ని సీజ్ చేశారు. 44 క్యాప్సూల్స్లో 363 గ్రాముల నార్కోటిక్ సబ్స్టాన్స్ (హెరాయిన్ కావొచ్చు) స్వాధీనమయ్యింది. దీని విలువ 36,300 బహ్రెయినీ దినార్స్గా ఉంటుందని సమాచారమ్. బహ్రెయిన్కి చెందిన యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ ఎవిడెన్స్, యూఏఈ కౌంటర్ పార్ట్స్తో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. అండర్ కవర్ పోలీస్మేన్, డ్రగ్ డీలర్లా నటించి ఈ మొత్తం రాకెట్ని ఛేదించగలిగారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







