డ్రగ్ స్మగ్లింగ్ యత్నం భగ్నం
- January 05, 2018
మనామా: బహ్రెయిన్కి చెందిన యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, మేజర్ డ్రగ్ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసింది. యూఏఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన సమాచారంతో డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో పలువురు నిందితుల్ని రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేయడంతోపాటుగా, వారి నుంచి కిలో గ్రామ్ బరువు గల డ్రగ్స్ని సీజ్ చేశారు. 44 క్యాప్సూల్స్లో 363 గ్రాముల నార్కోటిక్ సబ్స్టాన్స్ (హెరాయిన్ కావొచ్చు) స్వాధీనమయ్యింది. దీని విలువ 36,300 బహ్రెయినీ దినార్స్గా ఉంటుందని సమాచారమ్. బహ్రెయిన్కి చెందిన యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ ఎవిడెన్స్, యూఏఈ కౌంటర్ పార్ట్స్తో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. అండర్ కవర్ పోలీస్మేన్, డ్రగ్ డీలర్లా నటించి ఈ మొత్తం రాకెట్ని ఛేదించగలిగారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







