పెరిగిన దుబాయి టాక్సీ ధరలు
- November 20, 2015
దుబాయి లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ వారు దుబాయి టాక్సీ ధరలను ఆరు శాతం, ఎయిర్ పోర్టు తక్షీ ధరలను 12 శాతం పెంచారు. ఐతే ఈ పెంపుదల చాల తక్కవే అని, మిగతా వివరాలు ట్రాన్స్పోర్టు అధారిటీ వారు త్వరలోనే తెలియజేస్తారని అధికారి ఒకరు తెలిపారు. ఐతే డ్రైవర్లు కొంతమంది మాత్రం ఈ పెంపుదల చమురుధరల నియంత్రణ సడలింపు వలననే ఇదంతా జరిగిందని అభిప్రాయపడుతున్నారు. ఇక తరచూ టాక్సీ ని ఉపయోగించే సుదీర్ గోపన్ అనే దుబాయి నివాసి మాత్రం, కారణమేదైనా తమలాంటి వినియోగదారుని పైనే ఆర్ధిక భారం పడుతుందని తను ఇకపై మెట్రోనే ఉపయోగిస్తానని నిరసన వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







