బూట్ల లోపల బంగారం..3 బిస్కెట్లు స్వాధీనం
- January 06, 2018
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి గోల్డ్ స్మగ్లింగ్ బయటపడింది. కస్టమ్స్ అధికారులు బంగారం అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మస్కట్ నుంచి వస్తున్న ఒక ప్రయాణికుడిని తనిఖీ చేసిన అధికారులు అతడి నుంచి మూడు బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. బూట్ల లోపల బంగారం ఉంచిన స్మగ్లర్ వాటిని తరలించడానికి ప్రయత్నించాడు. వీటి బరువు మొత్తం 349 గ్రాములకు పైగా ఉంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







