బహ్రెయిన్లో వలసకార్మికుడి నిరీక్షణకు తెర
- January 08, 2018
మనామా: భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్లో చిక్కుకుపోయారు. తన తండ్రి మరణం నేపథ్యంలో స్వదేశానికి రావాల్సి ఉన్నా స్పాన్సరర్ నుంచి అనుమతి లభించలేదు ఇప్పటిదాకా. ఎట్టకేలకు స్పాన్సరర్ నుంచి అనుమతి రావడం, పాస్పోర్ట్ అందడంతో ఆ వ్యక్తి స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. నవంబర్ 24న, రాజేష్ తండ్రి మరణించారు. ఎట్టకేలకు రాజేష్ నిరీక్షణకు తెరపడిందని, రాజేష్ కుటుంబం బహ్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకుంటుందని ఆయన సన్నిహితులు చెప్పారు. బహ్రెయిన్లో ఇండియన్ రాయబారి అలోక్ కుమార్కు రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు సాయం చేసినవారిలో మైగ్రెంట్ వర్కర్స్ అసిస్టెన్స్ అండ్ ప్రొటెక్షన్ యూనిట్ సెకెండ్ సెక్రెటరీ ఫయీజా ఖాన్కి కూడా కృతజ్ఞతలు చెప్పారు రాజేష్.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







