బహ్రెయిన్లో వలసకార్మికుడి నిరీక్షణకు తెర
- January 08, 2018
మనామా: భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్లో చిక్కుకుపోయారు. తన తండ్రి మరణం నేపథ్యంలో స్వదేశానికి రావాల్సి ఉన్నా స్పాన్సరర్ నుంచి అనుమతి లభించలేదు ఇప్పటిదాకా. ఎట్టకేలకు స్పాన్సరర్ నుంచి అనుమతి రావడం, పాస్పోర్ట్ అందడంతో ఆ వ్యక్తి స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. నవంబర్ 24న, రాజేష్ తండ్రి మరణించారు. ఎట్టకేలకు రాజేష్ నిరీక్షణకు తెరపడిందని, రాజేష్ కుటుంబం బహ్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకుంటుందని ఆయన సన్నిహితులు చెప్పారు. బహ్రెయిన్లో ఇండియన్ రాయబారి అలోక్ కుమార్కు రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు సాయం చేసినవారిలో మైగ్రెంట్ వర్కర్స్ అసిస్టెన్స్ అండ్ ప్రొటెక్షన్ యూనిట్ సెకెండ్ సెక్రెటరీ ఫయీజా ఖాన్కి కూడా కృతజ్ఞతలు చెప్పారు రాజేష్.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







