బహ్రెయిన్లో వలసకార్మికుడి నిరీక్షణకు తెర
- January 08, 2018
మనామా: భారతీయ వలసదారుడొకరు బహ్రెయిన్లో చిక్కుకుపోయారు. తన తండ్రి మరణం నేపథ్యంలో స్వదేశానికి రావాల్సి ఉన్నా స్పాన్సరర్ నుంచి అనుమతి లభించలేదు ఇప్పటిదాకా. ఎట్టకేలకు స్పాన్సరర్ నుంచి అనుమతి రావడం, పాస్పోర్ట్ అందడంతో ఆ వ్యక్తి స్వదేశానికి వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. నవంబర్ 24న, రాజేష్ తండ్రి మరణించారు. ఎట్టకేలకు రాజేష్ నిరీక్షణకు తెరపడిందని, రాజేష్ కుటుంబం బహ్రెయిన్ నుంచి స్వదేశానికి చేరుకుంటుందని ఆయన సన్నిహితులు చెప్పారు. బహ్రెయిన్లో ఇండియన్ రాయబారి అలోక్ కుమార్కు రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు సాయం చేసినవారిలో మైగ్రెంట్ వర్కర్స్ అసిస్టెన్స్ అండ్ ప్రొటెక్షన్ యూనిట్ సెకెండ్ సెక్రెటరీ ఫయీజా ఖాన్కి కూడా కృతజ్ఞతలు చెప్పారు రాజేష్.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







