విజయవాడలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

- January 09, 2018 , by Maagulf
విజయవాడలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో పాలభిషేకం జరిగింది. యాదవులకు ఎంపీగా రాజ్యసభలో అవకాశం కల్పిస్తాని కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో.. యాదవ యువభేరి సంఘ నేతలు బెజవాడ ప్రెస్‌క్లబ్‌లో పాలాభిషేకం నిర్వహించారు. యాదవుల ప్రాధాన్యతను గుర్తించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com