ఇండియాకి డిస్కౌంట్ ఫేర్స్: ఎమిరేట్స్
- January 08, 2018
మస్కట్: ఎమిరేట్స్, ఒమన్ సిటిజన్స్ మరియు రెసిడెంట్స్కి డిస్కౌంట్ ఫేర్స్ని ప్రకటించింది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్తో ప్రయాణీకులకు ఎమిరేట్స్ తీపి కబురు అందించింది. జనవరి 22 వరకు టిక్కెట్లు బుక్ చేసుకున్నవారు 11 జనవరి నుంచి నవంబర్ 30 వరకు డిస్కౌంట్ ఫేర్స్పై ప్రయాణించేందుకు వీలుగా ఈ ఆఫర్ని రూపొందించారు. ఒమన్ నుంచి దుబాయ్కి 71 ఒమన్ రియాల్స్, కోల్కతాకి 95 ఒమన్ రియాల్స్, కైరో వెళ్ళాలనుకుంటే 123 ఒమన్ రియాల్స్, బ్యాంకాక్కి 157, మనీలా 165, లండన్ 206, న్యూయార్క్ 311, లాస్ ఏంజిల్స్ 348 ధరతో ఎకానమీ క్లాస్లో ప్రయాణించొచ్చు. బిజినెస్ క్లాస్ విషయానికొస్తే దుబాయ్కి 257 ఒమన్ రియాల్స్, కోల్కతా 389, కైరో 531, లాస్ ఏంజిల్స్ 1,641, న్యూయార్క్ 1,334 ఒమన్ రియాల్స్, లండన్ 864 ఒమన్ రియాల్స్ (ఆల్ ఇంక్లూజివ్) ధరలతో ప్రయాణించడానికి అవకాశముంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







