మాలి తీవ్రవాద దాడులను ఖండించిన గల్ఫ్ దేశాలు
- November 20, 2015
ఈ శుక్రవారం, మొత్తం 170 మంది లో అధిక శాతం విదేశీయులు ఉన్న మాలి రాజధాని బమాకొ లోని ఒక లగ్జరీ హోటల్ పై తీవ్రవాద దాడి దుర్ఘటనలో మృతుల సంఖ్య 27 గ ఉన్నట్టు ప్రాధమిక అంచనా. గన్ మెన్లు ఈ హోటల్ ను స్వాధీనం చేసుకున్నారని, తీవ్రవాదుల అధీనంలో ఇక ఈ హోటల్లేదని, మంత్రివర్గ సలహాదారు - అమాదౌ సంఘో ప్రకటించారు. ఐతే, సంఘటనా స్థలంలో ఉన్న ఐక్యరాజ్య సమితి భద్రతా దళాలు, 27 మృతదేహాలను కనుగోన్నాయని, హోటల్ లో అన్వేషణ ఇంకా కొనసాగుతోందని, సంబంధిత సమితి అధికారి ఒకరు తెలిపారు. అల్ ఖైదా తీవ్రవాద సంస్థ యొక్క అనుబంధ సంస్థ ఐన అల్ మౌరాబితౌన్ ఈ ఘటనకు భాద్యులని తెలియవచ్చింది. ఈ గ్రూపు నాయకుడు ఒకరు - ఫ్రెంచ్ వారి పొగరు, మాలి యొక్క కాఠిన్యo మరచిపోబోమని, ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









