మాలి తీవ్రవాద దాడులను ఖండించిన గల్ఫ్ దేశాలు
- November 20, 2015
ఈ శుక్రవారం, మొత్తం 170 మంది లో అధిక శాతం విదేశీయులు ఉన్న మాలి రాజధాని బమాకొ లోని ఒక లగ్జరీ హోటల్ పై తీవ్రవాద దాడి దుర్ఘటనలో మృతుల సంఖ్య 27 గ ఉన్నట్టు ప్రాధమిక అంచనా. గన్ మెన్లు ఈ హోటల్ ను స్వాధీనం చేసుకున్నారని, తీవ్రవాదుల అధీనంలో ఇక ఈ హోటల్లేదని, మంత్రివర్గ సలహాదారు - అమాదౌ సంఘో ప్రకటించారు. ఐతే, సంఘటనా స్థలంలో ఉన్న ఐక్యరాజ్య సమితి భద్రతా దళాలు, 27 మృతదేహాలను కనుగోన్నాయని, హోటల్ లో అన్వేషణ ఇంకా కొనసాగుతోందని, సంబంధిత సమితి అధికారి ఒకరు తెలిపారు. అల్ ఖైదా తీవ్రవాద సంస్థ యొక్క అనుబంధ సంస్థ ఐన అల్ మౌరాబితౌన్ ఈ ఘటనకు భాద్యులని తెలియవచ్చింది. ఈ గ్రూపు నాయకుడు ఒకరు - ఫ్రెంచ్ వారి పొగరు, మాలి యొక్క కాఠిన్యo మరచిపోబోమని, ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







