మాలి తీవ్రవాద దాడులను ఖండించిన గల్ఫ్ దేశాలు
- November 20, 2015
ఈ శుక్రవారం, మొత్తం 170 మంది లో అధిక శాతం విదేశీయులు ఉన్న మాలి రాజధాని బమాకొ లోని ఒక లగ్జరీ హోటల్ పై తీవ్రవాద దాడి దుర్ఘటనలో మృతుల సంఖ్య 27 గ ఉన్నట్టు ప్రాధమిక అంచనా. గన్ మెన్లు ఈ హోటల్ ను స్వాధీనం చేసుకున్నారని, తీవ్రవాదుల అధీనంలో ఇక ఈ హోటల్లేదని, మంత్రివర్గ సలహాదారు - అమాదౌ సంఘో ప్రకటించారు. ఐతే, సంఘటనా స్థలంలో ఉన్న ఐక్యరాజ్య సమితి భద్రతా దళాలు, 27 మృతదేహాలను కనుగోన్నాయని, హోటల్ లో అన్వేషణ ఇంకా కొనసాగుతోందని, సంబంధిత సమితి అధికారి ఒకరు తెలిపారు. అల్ ఖైదా తీవ్రవాద సంస్థ యొక్క అనుబంధ సంస్థ ఐన అల్ మౌరాబితౌన్ ఈ ఘటనకు భాద్యులని తెలియవచ్చింది. ఈ గ్రూపు నాయకుడు ఒకరు - ఫ్రెంచ్ వారి పొగరు, మాలి యొక్క కాఠిన్యo మరచిపోబోమని, ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







