మస్కట్:డ్రగ్స్ కేసులో ఇద్దరు వలసదారుల అరెస్ట్
- January 10, 2018
మస్కట్: ఇద్దరు వలసదారుల్ని డ్రగ్స్ కేసులో రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బౌషెర్లో వీరిని అరెస్ట్ చేసినట్లు ఆర్ఓపి వెల్లడించింది. ఆర్ఓపి అధికార ప్రతినిథి మాట్లాడుతూ, డైరెక్టరేట్ జనరల్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ నారోఎ్కటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడంతోపాటు వారి నుంచి 68 క్యాప్సుల్స్లో హెరాయిన్ డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనీ, నిందితులపై జైలు అధికారులు తదుపరి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయనున్నారని ఆర్ఓపి పేర్కొంది. డ్రగ్స్ విషయంలో సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ తమతో సహకరించాలని ఆర్ఓపి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









