మస్కట్:డ్రగ్స్ కేసులో ఇద్దరు వలసదారుల అరెస్ట్
- January 10, 2018
మస్కట్: ఇద్దరు వలసదారుల్ని డ్రగ్స్ కేసులో రాయల్ ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బౌషెర్లో వీరిని అరెస్ట్ చేసినట్లు ఆర్ఓపి వెల్లడించింది. ఆర్ఓపి అధికార ప్రతినిథి మాట్లాడుతూ, డైరెక్టరేట్ జనరల్ ఫర్ ది కంట్రోల్ ఆఫ్ నారోఎ్కటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్, ఆసియాకి చెందిన ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడంతోపాటు వారి నుంచి 68 క్యాప్సుల్స్లో హెరాయిన్ డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయనీ, నిందితులపై జైలు అధికారులు తదుపరి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయనున్నారని ఆర్ఓపి పేర్కొంది. డ్రగ్స్ విషయంలో సిటిజన్స్ అలాగే రెసిడెంట్స్ తమతో సహకరించాలని ఆర్ఓపి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఆగస్టులో ఇంధన ధరలు తగ్గుతాయా?
- ఇంటర్నేషనల్ న్యూక్లియర్ సైన్స్ ఒలింపియాడ్–2026కు సౌదీ ఆతిథ్యం..!!
- ఒమన్లో 28 మంది ఆసియన్లు అరెస్ట్..!!
- 120 డేస్ సీసీటీవీ ఫుటేజీ భద్రపరచాలి.. కువైట్లో కొత్త చట్టం..!!
- సిమ్ కార్డుల కొనుగోలుపై బహ్రెయిన్ పోలీసుల వార్నింగ్..!!
- ప్రపంచ ఇంటెలిజెంట్ సిటీస్ జాబితాలో దోహా..!!
- ఏసీఐ వరల్డ్ లెవల్-5 అక్రెడిటేషన్ సాధించిన జీఎంఆర్ హైదరాబాద్ విమానాశ్రయం
- హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం...
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్తో మరింత విస్తరించనున్న రవాణా వ్యవస్థ..
- ఆపదలో ఉన్న వేలాది మందికి అండగా GDRFA దుబాయ్..







