25 ఏళ్ల పైబడిన మహిళలు పర్యాటక వీసాపై ఒంటరిగా సౌదీఅరేబియాకు వెళ్లేందుకు అనుమతి
- January 11, 2018
రియాద్:పర్యాటక వీసాపై సౌదీ వెళ్లే మహిళల వెంట వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గతంలో ఉండేది. ఆ నిబంధనను మార్పు సౌదీఅరేబియా సవరించింది. పాతికేళ్ల పైబడిన మహిళలు పర్యాటక వీసాపై ఒంటరిగా సౌదీఅరేబియాకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న మహిళలకు సౌదీ వెళ్లేందుకు అనుమతి జారీ చేయనున్నామని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్(ఎస్సీటీహెచ్) వెల్లడించింది. అయితే 25 ఏళ్ల లోపు వయసున్నవారి వెంట కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు తేల్చిచెప్పారు. ఇదిలావుండగా పాత నిబంధనల ప్రకారం పర్యాటక వీసాపై సౌదీ వెళ్లే మహిళల వెంట వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గతంలో అమల్లో ఉండేది.
తాజా వార్తలు
- సివిల్ ఐడిలో మార్పులు..ఐదుగురికి జైలు శిక్ష..!!
- బహ్రెయిన్లో తొమ్మిది దేశాల గర్జన..!!
- వడ్డీ రేట్లను తగ్గించిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- హైదరాబాద్ లో మెక్ డొనాల్డ్స్ ప్రారంభించిన డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు
- తెలుగు రాష్ట్రాల మధ్య రైలు సేవలకు నూతన ఊపు!
- తెలంగాణ క్యాబినెట్ లో కీలక మార్పులు
- తమిళనాడులో బయటపడ్డ భారీ జాబ్ స్కామ్
- 'కార్టూన్లు ద్వారా తెలుగు వికాసం' పోటీ విజేతల ప్రకటన
- ఫుజైరాలో విషాదం.. నీట మునిగి 2 ఏళ్ల బాలుడు మృతి..!!
- బహ్రెయిన్ లో ఫలించిన హమాలా వాసుల పోరాటం..!!







