25 ఏళ్ల పైబడిన మహిళలు పర్యాటక వీసాపై ఒంటరిగా సౌదీఅరేబియాకు వెళ్లేందుకు అనుమతి
- January 11, 2018
రియాద్:పర్యాటక వీసాపై సౌదీ వెళ్లే మహిళల వెంట వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గతంలో ఉండేది. ఆ నిబంధనను మార్పు సౌదీఅరేబియా సవరించింది. పాతికేళ్ల పైబడిన మహిళలు పర్యాటక వీసాపై ఒంటరిగా సౌదీఅరేబియాకు వెళ్లేందుకు అనుమతినిచ్చింది. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్న మహిళలకు సౌదీ వెళ్లేందుకు అనుమతి జారీ చేయనున్నామని సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్(ఎస్సీటీహెచ్) వెల్లడించింది. అయితే 25 ఏళ్ల లోపు వయసున్నవారి వెంట కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలని అధికారులు తేల్చిచెప్పారు. ఇదిలావుండగా పాత నిబంధనల ప్రకారం పర్యాటక వీసాపై సౌదీ వెళ్లే మహిళల వెంట వారి కుటుంబ సభ్యులు తప్పనిసరిగా ఉండాలనే నిబంధన గతంలో అమల్లో ఉండేది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







