హైదరాబాద్ లో రేపు ఉచిత జాబ్ మేళా
- January 11, 2018
హైదరాబాద్:స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని నిరుద్యోగ యువతకు ఈ నెల 13న బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఉచిత జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సాంస్కృతిక, సామాజిక సేవా ట్రస్ట్ చైర్మన్ శరత్ చంద్ర, కార్యదర్శి డి.ఎస్.రమ్యలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడిస్తూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో వివిధ కంపెనీల నిర్వాహకులతో ఒప్పదం చేసుకున్నామన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా పాసైన, ఫెయిలైన యువతకు, పేదవారు ఆధార్కార్డు, విద్యార్హత గల సర్టిఫికెట్లు తీసుకుని ఈ జాబ్మేళాకు హాజరు కావొచ్కని సూచించారు. పూర్తి సమాచారం కోసం 8897226495 నెంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







