బాలకృష్ణకు రూ. 25 లక్షల చెక్కును అందజేసిన సింధు
- January 12, 2018
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఒలింపిక్ విజేత పీవీ సింధు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి ఆర్థిక సాయం చేశారు . ఈ రోజు ఉదయం బసవతారకం ఆస్పత్రి నిర్వాహుకుడు సినీ నటుడు బాలకృష్ణ కు రూ. 25 లక్షల చెక్కును సింధు అందజేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షోలో గెలుచుకున్న 25 లక్షల చెక్కును క్యాన్సర్ ఆస్పత్రికి ఇచ్చినట్లు పీవీ సింధు తెలిపారు సామిజిక బాధ్యతగా క్యాన్సర్ రోగులకు తన వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ చెక్కును ఆస్పత్రి యజమాన్యానికి అందజేశానని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను బాలకృష్ణ సన్మానించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









