బాలకృష్ణకు రూ. 25 లక్షల చెక్కును అందజేసిన సింధు
- January 12, 2018బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఒలింపిక్ విజేత పీవీ సింధు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రికి ఆర్థిక సాయం చేశారు . ఈ రోజు ఉదయం బసవతారకం ఆస్పత్రి నిర్వాహుకుడు సినీ నటుడు బాలకృష్ణ కు రూ. 25 లక్షల చెక్కును సింధు అందజేశారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్పతి టీవీ షోలో గెలుచుకున్న 25 లక్షల చెక్కును క్యాన్సర్ ఆస్పత్రికి ఇచ్చినట్లు పీవీ సింధు తెలిపారు సామిజిక బాధ్యతగా క్యాన్సర్ రోగులకు తన వంతు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ చెక్కును ఆస్పత్రి యజమాన్యానికి అందజేశానని ఆమె స్పష్టం చేశారు.ఈ సందర్భంగా సింధుతో పాటు ఆమె తల్లిదండ్రులను బాలకృష్ణ సన్మానించారు.
తాజా వార్తలు
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!