పని చేస్తున్న చోట జరిగిన అన్యాయమే ఆత్మహత్యకు ప్రేరేపించింది:కుటుంబ సభ్యుల ఆరోపణ
- January 14, 2018![1 పని చేస్తున్న చోట జరిగిన అన్యాయమే ఆత్మహత్యకు ప్రేరేపించింది:కుటుంబ సభ్యుల ఆరోపణ](https://www.maagulf.com/godata/articles/201801/GULF JANAVARY 14 ( 2 )_1515918114.jpg)
మనామా: బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నవిబిన్ బాబురాజ్ యొక్క కుటుంబం, తన మరణానికి సంబంధించి పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. యూఏఈ లో నివసించే మృతుని బంధువు ఒకరు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, " బలవన్మరణం పాలైన విబిన్ బాబురాజ్ ఒక పని-సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నఅంశం కావొచ్చని మేము నమ్ముతున్నాము." అతనికి అన్యాయమైన విధానం అమలైనట్లు నమ్ముతామని ఆ వ్యక్తి తెలిపాడు. .ఈ విషయంలో సహాయాన్ని కోరడానికి భారత రాయబార కార్యాలయానికి వెళ్లి విబిన్ బాబురాజ్ ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తనకు సహాయం చేయాలనీ రాయబార అధికారులను కోరనున్నట్లు బాధిత కుటుంబం నిర్ణయించింది. " విబిన్ బాబురాజ్ ఒక కొత్త ఉద్యోగాన్ని వెతుక్కొని ప్రక్రియలో ఉన్నాడు, కానీ ఆ నేపథ్యంలోనే అతని మరణం అకస్మాత్తుగా వచ్చిందని అని మరో బంధువు చెప్పాడు: "ఆత్మవిశ్వాసం ఏమాత్రం సంకేతాలను చూపలేదు." తన సోదరుడు చేస్తున్న ఉద్యోగం పట్ల ఎంతో అసంతృప్తిగా ఉన్నాడని, దాంతో ఆ ఉద్యోగం విడిచిపెట్టాడని తెలిపారు.. "బంధువు తెలిపిన సమాచారం ప్రకారం, బాబూరాజ్, తన యజమానితో వాదనకు దిగేది మరియు అక్కడ ఎదురవుతున్న పని ఒత్తిడి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. "అతను తన పనిని గురించి ఏమాత్రం సంతోషంగా లేడని ఆ బంధువు చెప్పాడు, "ఇది ఆయనను తీవ్ర నిరాశకు గురై ఉండవచ్చని ఆయన ఆఖ్నుమానం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు
- విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!
- యూఏఈలో గెలాక్సీ ఇన్సూరెన్స్ బ్రోకర్ లైసెన్స్ రద్దు