మదీనాలో 2.5 తీవ్రతతో భూకంపం
- January 16, 2018సౌదీ అరేబియాలోని పవిత్ర మదీనా నగరంలో తేలికపాటి భూకంపం సంభవించింది. జనరల్ అథారిటీ ఆఫ్ మెటియరాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అధికార ప్రతినిథి తారిక్ అబా అల్ ఖైల్ మాట్లాడుతూ, మదీనా నార్త్ వెస్ట్లో సంభవించిన ఈ భూకంపంతో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. నేషనల్ సెంటర్ వెల్లడించిన వివరాల & రపకారం 2.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. మదీనా నార్త్ వెస్ట్ ప్రాంతంలో 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. మధ్యాహ్నం 2.59 గంటల సమయంలో భూమి కంపించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి