మదీనాలో 2.5 తీవ్రతతో భూకంపం
- January 16, 2018
సౌదీ అరేబియాలోని పవిత్ర మదీనా నగరంలో తేలికపాటి భూకంపం సంభవించింది. జనరల్ అథారిటీ ఆఫ్ మెటియరాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అధికార ప్రతినిథి తారిక్ అబా అల్ ఖైల్ మాట్లాడుతూ, మదీనా నార్త్ వెస్ట్లో సంభవించిన ఈ భూకంపంతో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. నేషనల్ సెంటర్ వెల్లడించిన వివరాల & రపకారం 2.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. మదీనా నార్త్ వెస్ట్ ప్రాంతంలో 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. మధ్యాహ్నం 2.59 గంటల సమయంలో భూమి కంపించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









