మదీనాలో 2.5 తీవ్రతతో భూకంపం
- January 16, 2018
సౌదీ అరేబియాలోని పవిత్ర మదీనా నగరంలో తేలికపాటి భూకంపం సంభవించింది. జనరల్ అథారిటీ ఆఫ్ మెటియరాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అధికార ప్రతినిథి తారిక్ అబా అల్ ఖైల్ మాట్లాడుతూ, మదీనా నార్త్ వెస్ట్లో సంభవించిన ఈ భూకంపంతో ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. నేషనల్ సెంటర్ వెల్లడించిన వివరాల & రపకారం 2.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. మదీనా నార్త్ వెస్ట్ ప్రాంతంలో 14 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. మధ్యాహ్నం 2.59 గంటల సమయంలో భూమి కంపించింది.
తాజా వార్తలు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స