ఘోర ప్రమాదంలో ముగ్గురు ఎమిరేటీల మృతి
- January 19, 2018
అబుదాబీ: ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గుర్ని బలి తీసుకుంది. మృతిచెందిన ముగ్గురూ ఎమిరేటీలు. అబుదాబీలోని దాల్మా ఐలాండ్లో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు ఎమిరేటీలూ అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడినట్లు తెలియవస్తోంది. ప్రమాద కారణాలు ఇంకా తెలియవలసి ఉంది. కారు ప్రమాదం ముగ్గురు ఎమిరేటీలను బలిగొందన్న వార్త అందర్నీ కలచివేసింది.
తాజా వార్తలు
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!







