రోడ్ షోతో ప్రారంభం కానున్న బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్
- January 19, 2018
మనామా: కోకా కోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018, రోడ్ షోతో ప్రారంభమయ్యింది. బహ్రెయినీ దేశీ రైడర్స్ నిర్వహించే రోడ్ షోతో ఈ టీ20 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆరు ఫ్రాంఛైజీ స్క్వాడ్స్, 13 రెసిడెంట్ క్రికెటర్స్ ఈ ఫార్మాట్లో పోటీ పడుతున్నారు. డాన్స్, రోడ్ షో, ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్తో వీక్షకుల్ని అలరించనుంది ఈ లీగ్. మొత్తం 35 మంది బైకర్స్ రోడ్ షోలో పాల్గొన్నారు. హిద్, జుఫైర్, గుడైబియా, రిఫ్ఫాలలో ఈ రోడ్ షో జరిగింది. బహ్రెయిన్ మాల్ వద్ద పలు ప్రమోషనల్ ఈవెంట్స్ జరిగాయి. కెహెచ్కె స్పోర్ట్స్ సిఇఓ మొహమ్మద్ సాహిద్ అలాగే బిపిఎల్ ప్రెసిడెంట్ మన్సూర్ కోకాకోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018 లాంఛ్ ఆఫ్ టీమ్స్ చేపట్టారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









