రోడ్ షోతో ప్రారంభం కానున్న బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్
- January 19, 2018
మనామా: కోకా కోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018, రోడ్ షోతో ప్రారంభమయ్యింది. బహ్రెయినీ దేశీ రైడర్స్ నిర్వహించే రోడ్ షోతో ఈ టీ20 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆరు ఫ్రాంఛైజీ స్క్వాడ్స్, 13 రెసిడెంట్ క్రికెటర్స్ ఈ ఫార్మాట్లో పోటీ పడుతున్నారు. డాన్స్, రోడ్ షో, ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్తో వీక్షకుల్ని అలరించనుంది ఈ లీగ్. మొత్తం 35 మంది బైకర్స్ రోడ్ షోలో పాల్గొన్నారు. హిద్, జుఫైర్, గుడైబియా, రిఫ్ఫాలలో ఈ రోడ్ షో జరిగింది. బహ్రెయిన్ మాల్ వద్ద పలు ప్రమోషనల్ ఈవెంట్స్ జరిగాయి. కెహెచ్కె స్పోర్ట్స్ సిఇఓ మొహమ్మద్ సాహిద్ అలాగే బిపిఎల్ ప్రెసిడెంట్ మన్సూర్ కోకాకోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018 లాంఛ్ ఆఫ్ టీమ్స్ చేపట్టారు.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









