రోడ్ షోతో ప్రారంభం కానున్న బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్
- January 19, 2018
మనామా: కోకా కోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018, రోడ్ షోతో ప్రారంభమయ్యింది. బహ్రెయినీ దేశీ రైడర్స్ నిర్వహించే రోడ్ షోతో ఈ టీ20 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆరు ఫ్రాంఛైజీ స్క్వాడ్స్, 13 రెసిడెంట్ క్రికెటర్స్ ఈ ఫార్మాట్లో పోటీ పడుతున్నారు. డాన్స్, రోడ్ షో, ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్తో వీక్షకుల్ని అలరించనుంది ఈ లీగ్. మొత్తం 35 మంది బైకర్స్ రోడ్ షోలో పాల్గొన్నారు. హిద్, జుఫైర్, గుడైబియా, రిఫ్ఫాలలో ఈ రోడ్ షో జరిగింది. బహ్రెయిన్ మాల్ వద్ద పలు ప్రమోషనల్ ఈవెంట్స్ జరిగాయి. కెహెచ్కె స్పోర్ట్స్ సిఇఓ మొహమ్మద్ సాహిద్ అలాగే బిపిఎల్ ప్రెసిడెంట్ మన్సూర్ కోకాకోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018 లాంఛ్ ఆఫ్ టీమ్స్ చేపట్టారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







