రోడ్ షోతో ప్రారంభం కానున్న బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్
- January 19, 2018
మనామా: కోకా కోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018, రోడ్ షోతో ప్రారంభమయ్యింది. బహ్రెయినీ దేశీ రైడర్స్ నిర్వహించే రోడ్ షోతో ఈ టీ20 క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆరు ఫ్రాంఛైజీ స్క్వాడ్స్, 13 రెసిడెంట్ క్రికెటర్స్ ఈ ఫార్మాట్లో పోటీ పడుతున్నారు. డాన్స్, రోడ్ షో, ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్తో వీక్షకుల్ని అలరించనుంది ఈ లీగ్. మొత్తం 35 మంది బైకర్స్ రోడ్ షోలో పాల్గొన్నారు. హిద్, జుఫైర్, గుడైబియా, రిఫ్ఫాలలో ఈ రోడ్ షో జరిగింది. బహ్రెయిన్ మాల్ వద్ద పలు ప్రమోషనల్ ఈవెంట్స్ జరిగాయి. కెహెచ్కె స్పోర్ట్స్ సిఇఓ మొహమ్మద్ సాహిద్ అలాగే బిపిఎల్ ప్రెసిడెంట్ మన్సూర్ కోకాకోలా బహ్రెయిన్ ప్రీమియర్ లీగ్ 2018 లాంఛ్ ఆఫ్ టీమ్స్ చేపట్టారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







