చర్చిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

- January 20, 2018 , by Maagulf
చర్చిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్‌ చర్చిలో ప్రత్యక్షమయ్యారు. భార్య అన్నాతో కలిసి సికింద్రాబాద్‌ సెయింట్‌ మేరీస్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారి వెంట ‌పోలాండ్‌ అంబాసిడర్‌ ఆడమ్‌ బురా కోవస్కీ కూడా ఉన్నారు. జనసేనాని కాసేపట్లో ఆడమ్‌ కోవస్కీతో భేటీకానున్నారు. అలాగే రాజకీయ యాత్ర షెడ్యూల్‌పై పార్టీ నేతలతో చర్చించే అవకాశం ఉంది. ఇవాళే దీనిపై ఓ క్లారిటీ వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com