వి.పి.ఎన్ హోక్స్ 5,000 దిర్హామ్ల జరిమానా పుకార్లపై స్పందించిన టి.ఆర్.ఏ
- January 23, 2018
యూఏఈ : వి పి ఎన్ హోక్స్ ఎస్ ఎం ఎస్ లను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తే సమీప పోలీసు స్టేషన్ వద్ద 5000 దిర్హామ్ లను జరిమానా చెల్లించాలని ఈ వారంలో కొందరు నివాసితులకు సంక్షిప్త సమాచారం (ఎస్ ఎం ఎస్) మరియు కాలింగ్ కార్డులను పంపడంపై యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) తీవ్రంగా పరిగణించనుంది. వి పి ఎన్. ఎ హాక్స్ సంక్షిప్త సమాచారం ( ఎస్ ఎం ఎస్ ) ను ఎవరైనా ఉపయోగిస్తే సమీపంలోని పోలీసు స్టేషన్ వద్ద 5,000 జరిమానా చెల్లించాలని పుకార్లపై స్పందించింది. వైరల్ వెళ్ళింది,ఆదివారం రాత్రి ట్విట్టర్ లో వి పి ఎన్ హోక్స్ ఎస్ ఎం ఎస్ లను చట్టవిరుద్ధంగా నివాసితులు ఎవరూ ఉపయోగించరాదని ఈ సందర్భంగా యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) హెచ్చరించింది.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







