వి.పి.ఎన్ హోక్స్ 5,000 దిర్హామ్ల జరిమానా పుకార్లపై స్పందించిన టి.ఆర్.ఏ
- January 23, 2018
యూఏఈ : వి పి ఎన్ హోక్స్ ఎస్ ఎం ఎస్ లను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తే సమీప పోలీసు స్టేషన్ వద్ద 5000 దిర్హామ్ లను జరిమానా చెల్లించాలని ఈ వారంలో కొందరు నివాసితులకు సంక్షిప్త సమాచారం (ఎస్ ఎం ఎస్) మరియు కాలింగ్ కార్డులను పంపడంపై యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) తీవ్రంగా పరిగణించనుంది. వి పి ఎన్. ఎ హాక్స్ సంక్షిప్త సమాచారం ( ఎస్ ఎం ఎస్ ) ను ఎవరైనా ఉపయోగిస్తే సమీపంలోని పోలీసు స్టేషన్ వద్ద 5,000 జరిమానా చెల్లించాలని పుకార్లపై స్పందించింది. వైరల్ వెళ్ళింది,ఆదివారం రాత్రి ట్విట్టర్ లో వి పి ఎన్ హోక్స్ ఎస్ ఎం ఎస్ లను చట్టవిరుద్ధంగా నివాసితులు ఎవరూ ఉపయోగించరాదని ఈ సందర్భంగా యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) హెచ్చరించింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









