వి.పి.ఎన్ హోక్స్ 5,000 దిర్హామ్ల జరిమానా పుకార్లపై స్పందించిన టి.ఆర్.ఏ
- January 23, 2018
యూఏఈ : వి పి ఎన్ హోక్స్ ఎస్ ఎం ఎస్ లను చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తే సమీప పోలీసు స్టేషన్ వద్ద 5000 దిర్హామ్ లను జరిమానా చెల్లించాలని ఈ వారంలో కొందరు నివాసితులకు సంక్షిప్త సమాచారం (ఎస్ ఎం ఎస్) మరియు కాలింగ్ కార్డులను పంపడంపై యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) తీవ్రంగా పరిగణించనుంది. వి పి ఎన్. ఎ హాక్స్ సంక్షిప్త సమాచారం ( ఎస్ ఎం ఎస్ ) ను ఎవరైనా ఉపయోగిస్తే సమీపంలోని పోలీసు స్టేషన్ వద్ద 5,000 జరిమానా చెల్లించాలని పుకార్లపై స్పందించింది. వైరల్ వెళ్ళింది,ఆదివారం రాత్రి ట్విట్టర్ లో వి పి ఎన్ హోక్స్ ఎస్ ఎం ఎస్ లను చట్టవిరుద్ధంగా నివాసితులు ఎవరూ ఉపయోగించరాదని ఈ సందర్భంగా యూఏఈ టెలికమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (ట్రా ) హెచ్చరించింది.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









