జీతాల్లేక దుర్భర జీవితం గడుపుతున్న కార్మికులు
- January 25, 2018
మనామా: జింజ్లోని ఓ కంపెనీ, కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. కరెంటు ఛార్జీలు చెల్లించలేని పరిస్థితుల్లో వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఆ కంపెనీలో కార్మికులు పనిచేస్తున్నారు. మూడు నెలల నుంచీ ఆ కంపెనీ వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు తిండికి సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై కంపెనీ ప్రతినిథుల్ని సంప్రదించేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగినా అవి విఫలమవుతూనే ఉన్నాయి. జనరల్ ఫెడరేషన్ ఆఫ్ బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్ (జిఎఫ్బిటియు) వెల్లడించిన వివరాల ప్రకారం బహ్రెయిన్లో పలు ప్రముఖ కంపెనీలు కూడా, తమ సంస్థల్లో పనిచేస్తున్నవారికి నెలల తరబడి జీతాలు చెల్లించలేకపోతున్నట్లు తెలుస్తుంది. 100 మందికి పైగా ఉద్యోగులు గత 10 నెలలుగా వేతనాలు లేక నరకయాతన అనుభవిస్తున్నట్లు జిఎఫ్బిటియు అసిస్టెంట్ సెక్రెటరీ - ఇంటర్నేషనల్ రిలేషన్స్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







