రోహింగ్యాలు మయన్మార్కు వెళ్లడం ఇంకా క్షేమకరం కాదు..
- January 25, 2018
*యునెసెఫ్ అధికారి జస్టిన్ ఫోర్సిత్
బంగ్లాదేశ్: బాంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు తిరిగి మయన్మార్కు వెళ్లడం ఇంకా క్షేమకరం కాదని యునెసెఫ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జస్టిన్ ఫోర్సిత్ పేర్కొన్నారు. ఆయన బుధవారం కుటుపాలాంగ్ వద్ద శరణార్థుల శిబిరాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇక్కడి శరణార్థులు మయన్మార్లోని తమ బంధువులతో మాట్లాడుతున్నప్పుడు అక్కడి ఇంకా హింస కొనసాగుతోందని చెబుతున్నారని, ఇప్పుడు తిరిగి ఇళ్లకు రావడం క్షేమం కాదని చెబుతున్నట్లు పేర్కొన్నారు. రోహింగ్యాలు వారి స్వగ్రామాలకు తిరిగి వెళ్లడానికి వీలుగా బంగ్లాదేశ్ా మయన్మార్ల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే రోహింగ్యాల ఇష్టత, వారి క్షేమం దృష్ట్యా మరి కొంత సమయం అవసరమని తెలిపిన విషయం విదితమే.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







