సౌదీ మంత్రి మాజీద్ అల్ ఖసబీను కలిసిన చంద్రబాబు
- January 25, 2018_1516879716.jpg)
దావోస్: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం ఆయన సౌదీ మంత్రి మాజీద్ అల్ ఖసబీను కలిశారు. అలాగే ప్రసిద్ధ ఏవియేషన్ సంస్థ 'డస్సాల్ట్' గ్రూపుతో చంద్రబాబు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. విమాన రవాణాలో గత ఏడాది జీరో యాక్సిడెంట్స్ నమోదు అయింది. తమ దగ్గర ఉన్న సాంకేతికత వల్లే సాధ్యమైందని చార్లెస్ అన్నారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరించాలని చంద్రబాబు కోరారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి