సౌదీ మంత్రి మాజీద్ అల్ ఖసబీను కలిసిన చంద్రబాబు

- January 25, 2018 , by Maagulf
సౌదీ మంత్రి మాజీద్ అల్ ఖసబీను కలిసిన చంద్రబాబు

దావోస్: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం ఆయన సౌదీ మంత్రి మాజీద్ అల్ ఖసబీను కలిశారు. అలాగే ప్రసిద్ధ ఏవియేషన్ సంస్థ 'డస్సాల్ట్' గ్రూపుతో చంద్రబాబు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. విమాన రవాణాలో గత ఏడాది జీరో యాక్సిడెంట్స్ నమోదు అయింది. తమ దగ్గర ఉన్న సాంకేతికత వల్లే సాధ్యమైందని చార్లెస్ అన్నారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి సహకరించాలని చంద్రబాబు కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com