మస్కట్ ఫెస్టివల్కి పోటెత్తిన సందర్శకులు
- January 25, 2018
మస్కట్: మస్కట్ ఫెస్టివల్కి ఐదు రోజుల్లో 130,000 మందికి పైగా సందర్శకులు విచ్చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం జనవరి 18 నుంచి 23 లోపు 137,708 మంది సందర్శకులు మస్కట్ ఫెస్టివల్ని సందర్శించారు. వీరిలో 62,184 మంది నసీమ్ పార్క్ని సందర్శించగా, 61,922 మంది అల్ అమీరాత్ పార్క్ని సందర్శించారు. 13,602 మంది ఇతర మస్కట్ ఫెస్టివల్ వెన్యూస్ని సందర్శించడం జరిగింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు వీక్ డేస్లోనూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వీకెండ్స్లోనూ సందర్శకులకు ఈ ఫెస్టివల్కి అనుమతి ఉంది. ఆర్గనైజింగ్ కమిటీ సందర్శకుల కోసం గైడెన్స్ ప్యానెల్స్ని నసీమ్, అమీరాత్ పార్క్ల బయట ఏర్పాటు చేశాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి