40 మిలియన్ల సౌదీ రియళ్ళ కుంభకోణంలో ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు
- January 27, 2018_1517039771.jpg)
రియాద్ : రియాద్ సమీపంలోని విల్లా వెస్ట్ లో ఒక ప్రధాన ఆర్థిక మోసం 40 మిలియన్ల సౌదీ రియళ్ళ కుంభకోణంలో ఐదుగురు సభ్యుల ముఠాని రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో ముగ్గురు సౌదీ జాతీయులు, ఒక యెమెన్ దేశస్థుడు, ఒక ఎరిట్రియన్ ఉన్నారు. రియాద్ కు చెందిన ఒక నివాస గృహంలో నాలుగు కార్డ్బోర్డ్ పెట్టెల్లో దాచి ఉంచిన డబ్బు మొత్తం 40 మిలియన్ల సౌదీ రియళ్ళ ఉన్నాయని పోలీసులు భావించారు, కాని వారి వద్ద కేవలం12,000 సౌదీ రియళ్ళ మాత్రమే కలిగి ఉన్నారని కనుగొన్నారు, ఇది కార్డుబోర్డు ముక్కలలో పంపిణీ చేయబడింది, అదే విధంగా బ్యాంక్ లో నగదురూపంలో ఉంచబడింది. అక్రమ బహిష్కృతులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న భద్రతా తనిఖీలో ఒక మోసపూరిత వ్యవహారంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు 40 మిలియన్ సౌదీ రియళ్ళ కలిగిన బాక్సులతో పట్టుకొన్నారు. వాటిని బ్యాంకులలో మార్చి డాలర్ లను కొనుగోలు చేయాలనీ పన్నాగం పన్నారని tచెప్పారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి