మయన్మార్: నేత నివాస ప్రాంగణంలో పెట్రోల్ బాంబు..
- February 01, 2018
యంగూన్ : మయన్మార్ నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ చైర్ పర్సన్అంగ్సాన్ సూకీ నివాసం ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటన జరిగిన సమయంలో సూకీ ఇంట్లో లేరని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఝా హెచ్టయ్ తెలిపారు. సూకీని లక్ష్యంగా చేసుకుని జరిపిన అరుదైన దాడిగా దీనిని పేర్కొన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!
- సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ మద్దతుగా ఉంటుంది: మాక్రాన్









