మయన్మార్: నేత నివాస ప్రాంగణంలో పెట్రోల్ బాంబు..
- February 01, 2018
యంగూన్ : మయన్మార్ నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ చైర్ పర్సన్అంగ్సాన్ సూకీ నివాసం ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటన జరిగిన సమయంలో సూకీ ఇంట్లో లేరని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఝా హెచ్టయ్ తెలిపారు. సూకీని లక్ష్యంగా చేసుకుని జరిపిన అరుదైన దాడిగా దీనిని పేర్కొన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- అమెరికాలో 11 ఏళ్ల తెలుగు బాలిక అద్భుత ఘనత..
- కరీంనగర్లో మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభం
- ఖతార్లో డిజిటల్ చైల్డ్ ప్రొటెక్షన్ చట్టంపై కేబినెట్ రివ్యూ..!!
- కొత్తగా స్థాపించిన వ్యాపారాలకు వీసాలు తగ్గించిన సౌదీ..!!
- డొమెస్టిక్ వర్కర్ పర్మిట్ సర్వీస్ అప్డేట్: LMRA
- అల్ జబల్ అల్ అఖ్దర్ ఫెస్టివల్ 2026.. వివరాలు వెల్లడి..!!
- కువైట్ ఎయిర్ కార్గోలో డ్రగ్ స్మగ్లింగ్ ప్రయత్నం భగ్నం..!!
- దుబాయ్ షేక్ జాయెద్ రోడ్లోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..









