మయన్మార్: నేత నివాస ప్రాంగణంలో పెట్రోల్ బాంబు..
- February 01, 2018
యంగూన్ : మయన్మార్ నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ చైర్ పర్సన్అంగ్సాన్ సూకీ నివాసం ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటన జరిగిన సమయంలో సూకీ ఇంట్లో లేరని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఝా హెచ్టయ్ తెలిపారు. సూకీని లక్ష్యంగా చేసుకుని జరిపిన అరుదైన దాడిగా దీనిని పేర్కొన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







