మయన్మార్: నేత నివాస ప్రాంగణంలో పెట్రోల్ బాంబు..
- February 01, 2018
యంగూన్ : మయన్మార్ నేత, నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ చైర్ పర్సన్అంగ్సాన్ సూకీ నివాసం ప్రాంగణంలో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటన జరిగిన సమయంలో సూకీ ఇంట్లో లేరని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఝా హెచ్టయ్ తెలిపారు. సూకీని లక్ష్యంగా చేసుకుని జరిపిన అరుదైన దాడిగా దీనిని పేర్కొన్నారు. అయితే ఈ దాడికి సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







