ఒమాన్ లో మ్వాసలాట్ నూతన బస్సు మార్గం ప్రారంభం
- February 01, 2018
మస్కట్ : మస్కట్ నుండి ముస్కానా వయా బర్కా వరకు ప్రజా రవాణా కొరకు ఒక నూతన బస్సు మార్గాన్ని ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మ్వాసలాట్) ప్రారంభించింది. ఇది అధికారికంగా శుక్రవారం, ఫిబ్రవరి 2 నుంచి లాంఛనంగా మొదలుకానుంది. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5:20 వరకు ప్రతిరోజు ఈ బస్సులు నడుస్తాయి. మస్కాట్ నుండి ముసానా వరకు, ముస్సానా నుండి మస్కాట్ వరకు ఉదయం 5: 00 గంటల సాయంత్రం 5:30 వరకు ఈ మార్గంలో కొనసాగుతుంటాయి. కొత్త రూట్ 42 ఈ సంస్థ సౌత్ అల్ బాటినాహ్ గవర్నరేట్ కు వరకు విస్తరించింది, ఇది సుల్తానేట్ లో అత్యంత ఐశ్వర్యవంతమైన పర్యాటక ప్రాంతాలైన మిలీనియం రిసార్ట్ తో సహా కలుపుతూ ఈ బస్సులు నడపబడతాయి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి