'ఓటరు' మూవీ మార్పు కోసమే అంటున్న మంచు విష్ణు.
- February 06, 2018
యంగ్ హీరో మంచు విష్ణు ఇప్పటికే రెండు మూవీలను పూర్తి చేశాడు.. అందులో ఒకటి గాయత్రి ఈ నెల 9వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇక అచారి ఆమెరికా యాత్ర మూవీని మార్చిలో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.. ఈ మూవీల తర్వాత విష్ణు చేస్తున్న మూవీ ఓటరు.. ఈ మూవీకి గజ్జెల కార్తీక్ రెడ్డి దర్శకుడు.ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు.. ఇప్పటికే ఈ మూవీ తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.. ఈ మూవీ గురించి విష్ణు మాట్లాడుతూ, సోషల్ కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం 'ఓటు వేసేవాడు యజమాని, ఆ ఓట్లతో గెలిచినవాడు సేవకుడు' అనే సందేశాన్ని చెబుతుందని, అది చూసి కొంతమందైనా మారతారనేది తన నమ్మకమని అన్నాడు.. ఈ మూవీలో సురభి హీరోయిన్ కాగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ
- పాకిస్తాన్ కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి ఔట్









