యు.ఎ.ఈ. కి వచ్చే ప్రవాసీయులకు ఇ-వీసా
- November 25, 2015
ఇప్పటివరకు దుబాయి వచ్చే ప్రవాసీయులకు ‘వీసా- ఆన్-అరైవల్’ నిలిపివేయబడిoదని, ఐతే నేటి ఉదయం నుండి దుబాయి ప్రభుత్వం, సంబంధిత వెబ్ సైట్ ఈ-వీసా దరఖాస్తులను స్వీకరించేలా మేరుగుపరిచేవరకు వీసా- ఆన్-అరైవల్ ను మరల మొదలుపెట్టిందని, యు.ఎ.ఈ. ఎయిర్ పోర్ట్స్ అఫైర్ సెక్టార్ జనరల్ డైరక్టర్ కల్నల్ తలాల్ అహ్మద్ అల్ షాన్గేటి ప్రకటించారు. యు.ఎ.ఈ. విమానాశ్రయాల శాఖ వారి ప్రకటన ప్రకారం, కతార్ ఎయిర్ ఈ డిసెంబరు నెలాఖరు వరకు ఈ-వీసా లేని ప్రయాణీకులను అనుమతిస్తుందని ఒమాన్ ఎయిర్ సీనియర్ మేనేజర్-ఉసమా కరీం అల్ హరేమి ప్రకటించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







