దుబాయి బిజినెస్ బే ప్రాంతంలో నిప్పంటుకున్న 32 అంతస్తుల కార్యాలయ భవనం
- November 25, 2015
దుబాయి బిజినెస్ బే ప్రాంతంలోని 32 అంతస్తుల రీగల్ టవర్ యొక్క 26 వ అంతస్తులో మంటలు చెలరేగాయని, ఐదు అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయని దుబాయి సివిల్ డిఫెన్స్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. ఈ ఉదయం 9 గంటల 45 నిముషాల ప్రాంతంలో చెలరేగిన మంటలు శాఖ వారు కేవలం ఒక గంటలోనే నియంత్రించారు. వారు ఇంకా సంఘటనా స్థలంలోనే ఉండి, మరల ప్రజలు తిరిగి ప్రవేశించడానికి యోగ్యంగా తయారు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం మాత్రమే ప్రమాదానికి గల కారణాలు తెలియవస్తాయని, అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







