రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
- February 08, 2018
మనామా: సకిర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని పాకిస్తానీ జాతీయుడిగా గుర్తించారు. కింగ్డమ్లో విజిట్ కోసం వచ్చిన ఫజాన్ అనే వ్యక్తి, రాత్రి 7 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. క్యాంపింగ్ ఏరియాలో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని ఆసియాకి చెందిన జాతీయుడు మృతి చెందినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. ఈ ఘటన గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు మినిస్ట్రీ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







