2020 కల్లా దుబాయిలో డ్రైవర్ రహిత కార్లు
- November 25, 2015
అభివృద్ధి చెందిన సాంకేతికతను వాహనాలను నడపడానికి ఉపయోగించాలన్న ఆలోచనను ఎక్స్పో 2020 లో వాడటానికి, దుబాయిలో స్వయం చాలక వాహనాలను ఉపయోగించాలనే దీర్ఘాలోచనలో రోడ్ ట్రాన్స్పోర్ట్ అధారిటీ (RTA )ఉన్నట్టు సంస్థ చైర్మన్ మత్తెర్ అల్ తయార్ తెలిపారు. ఇన్నోవేషన్ వీక్ సందర్భంగా నూర్ మెట్రో స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ఎగ్జిబిషన్ లో ఈ సాంకేతికత ఎలా పనిచేస్తుందో ప్రదర్శించారు. పరిస్థితులను ఎదుర్కొనే పరిమిత సామర్ధ్యం గల మానవ చోదకుని వలె కాకుండా, స్వయంచాలిత కార్లు, చలనంలోఉన్న, చలన రహితమైన, వివిధ శ్రేణులలో ఉన్న వస్తువులను 360 డిగ్రీల దృష్టి కోణంలో పసిగట్టగలవని నిపుణులు వివరించారు. ఈ ఎగ్జిబిషన్, ఈ వారంలో ప్రతిరోజూ తెరువబడే ఉంటుందని కూడా తెలిపారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







